At this time, along with healing, courageous news is needed: Purna Chandra Rao Chaladi

ఈ సమయం లో వైద్యం తో పాటు దైర్యం కల్పించే వార్తలు కావాలి : పూర్ణ చంద్ర రావు చలాది వైద్యం తో పాటు ధైర్యం కల్పించే వార్తా కధనాలు దేశప్రజలకు నేడు పరమ ఔషధం అని మీడియా గుర్తించాలి. అరుంధతి రాయ్ అసందర్భ ప్రకటన చెయ్యటం కాదు,ప్రజల్లో ధైర్యం కల్పించే లా వ్యవహరించాలి..సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్ర రావు విజ్ఞప్తి. విజయవాడ//భారత్లో కోవిడ్ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్ […]
జర్నలిస్టులకు వేతన సంఘ సిఫార్సులు అమలు చేయాలి:ఏ ఐ ఎన్ ఈ ఎఫ్

యూ ఎన్ ఐ వార్తా సంస్థ 45 నెలల జీతం బకాయిలు చెల్లించి, యూ ఎన్ ఐ, పి టి ఐ లను జాతీయం చేసి సమాచార్ గా మార్చాలి.“ఏ ఐ ఎన్ ఈ ఎఫ్” ప్రతిపాదన. వేతన సంఘం చేసిన సిఫార్సులను అమలు చెయ్యకుండా అనేక మార్గాల్లో మేనేజ్మెంట్లు దారులు వెతుకుతున్నాయని, సక్రమంగా అమలు చేసేందుకు ఫిబ్రవరిలో ఢిల్లీలో సమావేశమై ఒక కార్యా చరణ పధకం రూపొందించేందుకు “అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ […]
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపిజెయూ)

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపిజెయూ) ఆవిర్భావం 1988 సెప్టెంబర్ నెలలో మచిలీపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశాలు మాజీ సమాచార శాఖా మంత్రి, కార్మిక పక్షపాతి గా ప్రసిద్ధి చెందిన కీ.శే.పేర్ని కృష్ణమూర్తి గారి అధ్యర్యంలో (ప్రస్తుత సమాచార ,రవాణా శాఖామంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య నాని గారు తండ్రిగారు) మూడు రోజులపాటు మచిలీపట్నం హిందూ కాలేజ్ ఆడిటోరియం లో నిర్వహించడం జరిగింది. ఈ ఆవిర్భావ సమావేశాలకు రాష్ట్రం నలుమూలలనుండి 500 మందికి పైగా ప్రముఖ పత్రికలు,వార్తా […]